Praja Galam Admin
మాకు హామీలు కాదు.. నీళ్లు కావాలి
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం జంబులబండ గ్రామంలో నెలలుగా కొనసాగుతున్న మంచినీటి ఎద్దడిని పాలకులు ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఆగ్రహించిన మహిళలు మంచినీటి కోసం రోడ్డెక్కాల్సిన ...
సొంత క్యాడర్కు టీడీపీ దూరమవుతోందా?
ఒకప్పుడు కార్యకర్తలే బలం, కేడరే ఆస్తి అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ కోసం సంవత్సరాలుగా కష్టపడిన సొంత కార్యకర్తలకే గౌరవం లేకుండా పోయిందనే విమర్శలు నియోజకవర్గాల ...
రాష్ట్రంలో కల్తీ కల్లోలం
రాష్ట్రంలో కల్తీ మహమ్మారి రూపం దాల్చుతోంది. పాలు నుంచి నీళ్లు, ఆహారం నుంచి మద్యం వరకు ప్రతి దానిలో కల్తీ కలకలం రేపుతోంది. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వంలో ...
బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 20 మంది సజీవ దహనం
కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి దాదాపు 20 మంది వరకు సజీవ దహనం అయినట్లు ...
జల్సాల్లో ప్రజాప్రతినిధిలు.. సమస్యల్లో రాష్ట్ర ప్రజలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా ప్రతినిధుల కోసం క్రీడా పోటీలను నిర్వహించడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. ఒకవైపు రాష్ట్రం భారీ అప్పుల భారంలో కూరుకుపోయిందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తుండగా, మరోవైపు ప్రజా ...
నేడు విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు విజయనగరం జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9:30 గంటలకు అమరావతి నుంచి బయలుదేరిన సీఎం, ఉదయం ...
లూథ్రాకు మరోసారి భారీ చెల్లింపులు
రాష్ట్రంలో ఆదాయ వనరులు తగ్గడం, అప్పులు పెరగడం, సంక్షేమ హామీల అమలుపై అనిశ్చితి వంటి అంశాలు ఇప్పటికే చర్చ నడుస్తున్న నేపథ్యంలో సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లూథ్రాకు ప్రభుత్వం మరోసారి భారీ మొత్తంలో ...
ఏంటి కేతిరెడ్డి.. అంత మాట అనేశావ్?
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే మాట తరచూ వినిపిస్తుంటుంది. అవసరాలు, పరిస్థితులు, సమీకరణాలు, ఇవే పార్టీ మార్పుల దారిని నిర్ణయిస్తాయి. అలాంటి రాజకీయ వాస్తవాల మధ్య ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ...
శ్రీకాకుళంలో హడలెత్తిస్తున్న డయేరియా
శ్రీకాకుళం నగరం డయేరియా వ్యాప్తితో తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. దమ్మలవీధి, కాకివీధి, గోల్కొండరేవు, బోడెమ్మ కోవెల, వాంబే కాలనీ, ఎల్బీఎస్ కాలనీల్లో పరిస్థితి విషమంగా మారింది. వాంతులు, విరేచనాలతో ప్రజలు ఆస్పత్రుల పాలవుతుండగా, ...














