Praja Galam Admin
వెలిగొండపై క్రెడిట్ చోరీ చేస్తున్నది ఎవరు?
ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల దశాబ్దాల నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారంగా భావించిన వెలిగొండ (నల్లమల సొరంగం) ప్రాజెక్టు మళ్లీ రాజకీయ వాదోపవాదాల కేంద్రంగా మారింది. ప్రాజెక్టు పనులు, రైతులకు న్యాయం, ప్రకాశం ...
అసెంబ్లీ సాక్షిగా బాబు దాటవేత
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వేడెక్కిన రాజకీయ వాతావరణంలో కొనసాగుతున్న వేళ, తిరుమల ఏడు కొండలపై అమల్లో ఉన్న జీవోలు 746, 747 అంశం సభలో తీవ్ర చర్చకు దారి తీసింది. గతంలో ఈ ...
పవన్ కల్యాణ్ స్వరం మారుతోందా?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కల్తీ ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. అసెంబ్లీలో జరిగిన తాజా చర్చ ఈ వివాదాన్ని మరింత వేడెక్కించింది. అధికార పక్షం, ప్రతిపక్షం పరస్పరం ఆరోపణలు ...
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా?
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతల పరిస్థితిపై మరోసారి రాజకీయ దుమారం రేగింది. మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ...
బాబు గారి మరో హామీ.. తాగడానికి నీళ్లు లేవు కానీ.. ఇంటికి హైస్పీడ్ ఇంటర్నెట్
ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికీ హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన తాజా ప్రకటన రాజకీయంగా, సామాజికంగా చర్చనీయాంశమైంది. ఏడాదిన్నరలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సదుపాయం కల్పిస్తామని, ఇందుకోసం కేంద్రంతో ఒప్పందాలు కుదిరాయని ...
ఆ ఆరోపణల్లో నిజమెంత?
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ప్రమాదానికి సంబంధించిన సాంకేతిక అంశాలకన్నా, ఇప్పుడు రాజకీయ, ఆర్థిక సంబంధాలపై చర్చ ఎక్కువగా సాగుతోంది. ...
నేడు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విచారణ ఆందోళనలో టీడీపీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు మరో కీలక మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కేసులో A1 ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ...
బాబు పాలనలో అప్పుల పరంపర
ఆంధ్రప్రదేశ్లో అప్పుల అంశం మరోసారి రాజకీయంగా, ఆర్థికంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిన చంద్రబాబు వచ్చే మంగళవారం మళ్లీ రూ.3,100 కోట్లు అప్పు తీసుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ ...
ఏకసభ్య కమిటీపై కొత్త సందేహాలు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు గత కొన్ని నెలలుగా పెద్ద వివాదానికి దారితీశాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్ల నివేదికలు స్పష్టంగా ...
అజిత్ విమాన ప్రమాదం..అనుమానాల మబ్బులు
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు చెందిన విమాన ప్రమాదం చుట్టూ అనుమానాలు, ఆరోపణలు, రాజకీయ ప్రకంపనలు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రమాదం ఎలా జరిగింది? యాదృచ్ఛికమా? లేక కుట్రా? అనే ...














