తెలుగు
ఏకసభ్య కమిటీపై కొత్త సందేహాలు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు గత కొన్ని నెలలుగా పెద్ద వివాదానికి దారితీశాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ల్యాబ్ల నివేదికలు స్పష్టంగా ...
అజిత్ విమాన ప్రమాదం..అనుమానాల మబ్బులు
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు చెందిన విమాన ప్రమాదం చుట్టూ అనుమానాలు, ఆరోపణలు, రాజకీయ ప్రకంపనలు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రమాదం ఎలా జరిగింది? యాదృచ్ఛికమా? లేక కుట్రా? అనే ...
ఉద్యోగమూ లేదు.. భృతి లేదు!
తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3000లు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల ముందు ప్రతి సభలోనూ చంద్రబాబు ...
బాబూ.. ఇంత మోసమా?
దేశంలోనే సీనియర్ నాయకుడు, 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు 2024లో గెలిచిన తర్వాత ఆయన ప్రభుత్వం ఇప్పటి వరకు 3 బడ్జెట్లు ప్రవేశపెట్టింది. అయితే ఇందులో రైతులకు బాబు చెప్పిన హామీలు ...
రోజుకో మలుపు తిరుగుతున్నతిరుమల లడ్డూ వివాదం
తిరుమల లడ్డూ ప్రసాదం అంశం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త దశలోకి ప్రవేశించింది. మొదట ఆధ్యాత్మిక భావోద్వేగాలకు సంబంధించిన ఈ విషయం, క్రమంగా అధికార-ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన రాజకీయ పోరాటంగా మారింది. ముఖ్యంగా శాసన ...
సంబరాల్లో రాంబాబు
రాజమండ్రి సెంట్రల్ జైలు గేట్లు తెరుచుకున్న క్షణం నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు పేరు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. 18 రోజుల జైలు జీవితం ముగించుకుని బయటకు ...
వైయస్ జగన్ ప్రశ్నల వర్షం.. ఇరకాటంలో బాబు, హెరిటేజ్ సంస్థ
వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. టీటీడీకి నెయ్యి సరఫరా వ్యవహారం, ఇందాపూర్ డెయిరీ, హెరిటేజ్ సంస్థల పాత్ర, గత ప్రభుత్వ ...
ఏఐ ఫర్ ఆల్
ఢిల్లీ వేదికగా జరుగుతున్న “ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026”లో కృత్రిమ మేధస్సు (ఏఐ) భవిష్యత్తుపై విశాలమైన చర్చ సాగుతోంది. మానవ మేధస్సును పూర్తిగా భర్తీ చేయలేకపోయినా, మనిషి పనితీరును ఎన్నో రెట్లు ...









