తాజా వార్తలు
కొత్త ఆరంభాలకు ఉగాది
తెలుగు ప్రజల ఆత్మీయ పండుగ అయిన ఉగాది, కాలచక్రంలో కొత్త ప్రారంభానికి సంకేతంగా నిలుస్తూ ఆశలు, ఆకాంక్షలకు నాంది పలుకుతుంది. ప్రకృతి పచ్చదనంతో పరవశించే ఈ సమయంలో ప్రతి ఇంట్లో మామిడి తొరణాలు, ...
మంత్రుల గైర్హాజరు.. కారణం అదేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజాగా మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ఏకంగా ఆరుగురు మంత్రులు గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ...
ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు: సీఎం
రాష్ట్రంలో వచ్చే ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులు, మంత్రులు అందరూ క్షేత్రస్థాయిలో పని చేసి ప్రజలతో ...
ప్రతి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు.. సంక్షేమానికి ‘ఫ్యామిలీ కార్డు’!
ఏపీలో సంక్షేమ పథకాల అమలులో మరింత పారదర్శకత తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కొత్త విధానాన్ని పరిశీలిస్తోంది. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపుగా ఫ్యామిలీ కార్డు జారీ చేయాలని ...
రాష్ట్రంలో కల్తీ పాలన!
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “కల్తీ పాలన” అంటూ ప్రతిపక్షం ఆరోపణలు చేస్తోంది. హామీల నుంచి అభివృద్ధి వరకు, కంపెనీల ...
చంద్రబాబు కేసులు రీ ఓపెన్ చేయిస్తా… లేకపోతే న్యాయవాద వృత్తిని వదిలేస్తా
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. జైభీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు, న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై తీవ్ర ...
విలువల రాజకీయాలకు ప్రతీక వైయస్ఆర్సీపీ
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలు, విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిందని పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైయస్ఆర్ సీపీ ఒక్క వ్యక్తి పార్టీ కాదని, కోట్లాది మంది కార్యకర్తలు, ...
రైతు సంక్షేమం మాటల్లోనేనా?
ఎన్నికల ముందు రైతు సంక్షేమం పేరుతో భారీ హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో పూర్తిగా విఫలమైందని రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ...
ఆ విషయంలో.. మా వాళ్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. “వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు 1100 ...
ఈకేవైసీ చేయలేదా?.. అయితే మీ కోసమే!
గ్యాస్ వినియోగదారులకు పెట్రోలియం కంపెనీలు ముఖ్యమైన ప్రకటన చేశాయి. గృహ వినియోగ ఎల్పీజీ కనెక్షన్ కలిగిన ప్రతి వినియోగదారు తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశాయి. నిర్ణీత సమయంలో ఈ ...









