తాజా వార్తలు
ఆలయాల్లో వరుస అపచారాలు..!
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రంలో జరిగిన తాజా ఘటన భక్తులను కలవరపరిచింది. క్షేత్ర పుష్కరిణి వద్ద ఉన్న పురాతన నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నందీశ్వరుడి ...
విజయ్ దేవరకొండ మళ్లీ బిజీ
పెళ్లి వేడుకల సందడి ముగిసిన వెంటనే హీరో విజయ్ దేవరకొండ మళ్లీ సినిమాల పనుల్లో బిజీ అవుతున్నారు. ఇటీవల హీరోయిన్ రష్మిక మందన్నతో వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విజయ్, కుటుంబ ...
పోలవరంపై తప్పులు… కాగ్ రిపోర్ట్ వక్రీకరణ?
ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైన జాతీయ ప్రాజెక్టుగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు చుట్టూ మరోసారి వివాదం చెలరేగింది. ముఖ్యంగా డయాఫ్రం వాల్ దెబ్బతినడం, ప్రాజెక్టు పనుల ఆలస్యం వంటి అంశాలపై తాజాగా చర్చ జరుగుతోంది. ...
మీకెంతమంది పిల్లలు? చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్న ప్రజలు
భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా 2023 నాటికే నిలిచింది. ఇలాంటి సమయంలో దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు జనాభా పెంపు కంటే ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం, నైపుణ్యాల అభివృద్ధి ...
యోగా,నేచరోపతి విభాగానికి మంతెనసలహాదారు
రాష్ట్రంలో యోగా, నేచరోపతి విభాగ అభివృద్ధికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ నేచరోపతి నిపుణుడు మంతెన సత్యనారాయణ రాజును ఆ విభాగానికి సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ ...
20 నెలల్లోనే అప్పుల ఊబిలోకి రాష్ట్రం
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థలు బలహీనపడ్డాయని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ఆరోపించారు. సంక్షేమం, అభివృద్ధి అనే పేరుతో ఇచ్చిన హామీలు అమలు కాకుండా ప్రజలను మోసం ...
ఎన్నికల ప్రక్రియలో బూత్ కమిటీలదే కీలక పాత్ర
రాష్ట్రంలో జరగబోయే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్ఐఆర్) ప్రక్రియపై వైయస్ఆర్సీపీ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అధికార ...
నాటి బంధమే.. రాజ్యసభకు మార్గం వేసిందా?
2015లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు ఇప్పటికీ రాజకీయ చర్చల్లో నిలిచే అంశంగానే ఉంది. అప్పట్లో ఒక ఎమ్మెల్సీ ఎన్నిక చుట్టూ తిరిగిన ఈ కేసు, తర్వాత తెలంగాణ ...
ఏపీ పీసీసీని మార్చబోతున్నారా?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుత పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల స్థానంలో కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలా అనే అంశాన్ని కాంగ్రెస్ ...
బీఆర్ నాయుడు వీడియో లీక్ వెనుక కారణం అదేనా?
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చుట్టూ నెలకొన్న వివాదం తాజాగా మరో కోణాన్ని సంతరించుకుంది. సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన వీడియోలు, ఫొటోల వెనుక రాజకీయ కుట్రలు ఉన్నాయా? లేక మీడియా సంస్థల ...














