తాజా వార్తలు
‘పెద్ది’పై ఆసక్తి పెంచిన జాన్వీ స్పెషల్ క్లిప్
పాన్ ఇండియా స్టార్ హీరో రాం చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా చిత్ర బృందం విడుదల చేసిన ఒక ప్రత్యేక వీడియో సోషల్ మీడియాలో వైరల్ ...
విశాఖలో కాపు నేతల సమాలో చనదాడుల ఆరోపణలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చకు వేదికైన సమావేశం
ఉత్తరాంధ్రకు కేంద్రంగా ఉన్న విశాఖపట్నంలో కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కలిసి నిర్వహించిన సమావేశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన సంఘటనలు, సామాజిక వర్గంపై వస్తున్న ఆరోపణలు, రాజకీయ ...
పెళ్లి అయింది.. నెక్ట్స్ ఏంటి?
టాలీవుడ్లో ఎక్కువకాలంగా చర్చకు దారి తీసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి అయిపోయింది. ఇప్పుడు నెక్ట్స్ ఏంటి? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ప్రస్తుతానికి పెళ్లి తర్వాత టాలీవుడ్ ప్రముఖులకు ప్రత్యేకంగా గ్రాండ్ ...
ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ₹25 వేల ప్రోత్సాహకం
ఆంధ్రప్రదేశ్లో తగ్గుతున్న జననాల రేటును పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చర్యలను పరిశీలిస్తోంది. రాష్ట్ర శాసనసభలో మాట్లాడిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనాభా నిర్వహణపై కొత్త విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు ...
మరో వివాదంలో దివ్వెల మాధురి
బిగ్బాస్ ఫేమ్ దివ్వెల మాధురి మరోసారి వివాదంలో నిలిచింది. పవిత్రమైన తిరుమల కొండపై ఆమె నిర్వహించిన బర్త్డే వేడుకలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ...
తిరుమల పవిత్రతపై రాజకీయాలు చేస్తున్నది చంద్రబాబే
సాయంత్రం 6 గంటలకు డాక్యుమెంట్లతో నిజాలు బయటపెడతామన్న వైయస్ఆర్సీపీ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మాటలతో, చర్యలతో దెబ్బతీస్తున్నారని వైయస్ఆర్సీపీ ఆరోపించింది. తిరుమలను అభివృద్ధి చేయడంలో, హిందూ ...
ముహూర్తం ఫిక్స్.. ఉగాది తర్వాత ఏపీ కేబినెట్లో మార్పులు
ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణపై చర్చలు మళ్లీ వేగం పుంజుకున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉగాది తర్వాత కేబినెట్లో మార్పులు చేసే అవకాశముందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కేవలం కొత్త ...
ప్లాన్లో భాగంగానే అచ్చెన్న అలా మాట్లాడారా?
ఏపీ శాసన మండలిలో మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. కల్తీ నెయ్యి అంశంపై జరిగిన చర్చలో మాట్లాడిన అచ్చెన్నాయుడు, వైయస్ జగన్తో పాటు మండలి చైర్మన్ మోషేన్రాజును క్రిస్టియన్లుగా ...
7కు చేరిన కల్తీపాల మృతులు
రాజమండ్రిలో కల్తీ పాలు సేవించి అస్వస్థతకు గురైన బాధితులలో మరొకరు ఈ రోజు మృతి చెందారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జి. సూర్యారావు (81) ఇవాళ ఉదయం ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ...
మా అబ్బాయి పెళ్లికి రండి!
మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన నివాసానికి వెళ్లిన భట్టి విక్రమార్క తన ...














