తాజా వార్తలు

ఒకరు నమ్మకం అడుగుతారు.. మరొకరు గుర్తు చేస్తారు! తీర్పు మాత్రం ఓటరదే

ఒకరు అలా.. మరొకరు ఇలా! నిర్ణేత మాత్రం ఓట‌రే

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంక్షేమ పథకాలు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్లు, నగదు హామీలు ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కీలక ఆయుధాలుగా మారాయి. నెలకు ₹1500, ₹4000, ₹6000 వంటి ఆర్థిక సహాయ వాగ్దానాలు ప్రజల ...

టీటీడీ పీఠంపై తుపాను.. బీఆర్ నాయుడుపై భూమన ఘోర ఆరోపణలు!

బీఆర్ నాయుడుపై భూమ‌న సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి, ప్రస్తుత టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో ...

అవినీతి అంధకారంలో ఆంధ్రప్రదేశ్.. పాలనపై మబ్బుల ముసురు!

అవినీతి ఊబిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

ఆంధ్రప్రదేశ్‌లో పాలనపై అవినీతి ఆరోపణలు, వ్యవస్థల బలహీనత, ప్రజా సేవల క్షీణత వంటి అంశాలు మళ్లీ రాజకీయ చర్చలకు దారి తీస్తున్నాయి. ఉద్యోగాల పేరుతో విలువైన భూముల కేటాయింపులు, ప్రభుత్వ యంత్రాంగంపై ఒత్తిడి, ...

దళపతి కుటుంబంలో విరుగుడు సంకేతాలు.. విడాకుల దిశగా సంచలన పరిణామం

దళపతి ఫ్యామిలీలో కలహాలు.. విడాకుల దిశగా అడుగులు

తమిళ సినీ నటుడు, టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు దళపతి విజయ్ కుటుంబంలో అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చాయి. కొంతకాలంగా భార్య సంగీతతో ఆయనకు కుటుంబ సంబంధిత విషయాల్లో తరచూ గొడవలు జరుగుతున్నాయని సినీ, ...

జంబులబండలో జల సంక్షోభం... హామీలు కాదు నీళ్లు కావాలని రోడ్డెక్కిన మహిళల ఆగ్రహం

మాకు హామీలు కాదు.. నీళ్లు కావాలి

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం జంబులబండ గ్రామంలో నెలలుగా కొనసాగుతున్న మంచినీటి ఎద్ద‌డిని పాల‌కులు ఎవ‌రూ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఆగ్ర‌హించిన మ‌హిళ‌లు మంచినీటి కోసం రోడ్డెక్కాల్సిన ...

వైరల్ వీడియోలతో వివాదం… బీఆర్ నాయుడు పేరు నిజంగానే చరిత్రలో నిలిచిపోతుందా?

బీఆర్ నాయుడు పేరు నిజంగానే చాలా కాలం యాది ఉంటుందా ?

టీవీ5 అధినేత, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో వైరల్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వీడియోల్లోని ...

కేడర్‌కే దూరమవుతోందా టీడీపీ? కార్యకర్తల్లో పెరుగుతున్న అసంతృప్తి వెనుక అసలు కారణాలేమిటి?

సొంత క్యాడర్‌కు టీడీపీ దూర‌మ‌వుతోందా?

ఒకప్పుడు కార్యకర్తలే బలం, కేడరే ఆస్తి అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. పార్టీ కోసం సంవత్సరాలుగా కష్టపడిన సొంత కార్యకర్తలకే గౌరవం లేకుండా పోయిందనే విమర్శలు నియోజకవర్గాల ...

క‌ల్తీ కల్లోలం… ప్రాణాలపై ముప్పు పెరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు మౌనం?

రాష్ట్రంలో క‌ల్తీ కల్లోలం

రాష్ట్రంలో క‌ల్తీ మహమ్మారి రూపం దాల్చుతోంది. పాలు నుంచి నీళ్లు, ఆహారం నుంచి మద్యం వరకు ప్రతి దానిలో కల్తీ కలకలం రేపుతోంది. ప్రజల ఆరోగ్యం, ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నా చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో ...

సామర్లకోటలో ఘోర పేలుడు... బాణసంచా ఫ్యాక్టరీలో 20 మంది సజీవ దహనం వెనుక భద్రతా లోపాలేనా?

బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. 20 మంది సజీవ దహనం

కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్‌ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి దాదాపు 20 మంది వరకు సజీవ దహనం అయినట్లు ...

క్రీడోత్సవాలే ప్రాధాన్యమా?... ప్రజా సమస్యల మధ్య ప్రభుత్వ నిర్ణయాలపై పెరుగుతున్న అసంతృప్తి

జ‌ల్సాల్లో ప్ర‌జాప్ర‌తినిధిలు.. స‌మ‌స్య‌ల్లో రాష్ట్ర ప్ర‌జ‌లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా ప్రతినిధుల కోసం క్రీడా పోటీలను నిర్వహించడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. ఒకవైపు రాష్ట్రం భారీ అప్పుల భారంలో కూరుకుపోయిందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తుండగా, మరోవైపు ప్రజా ...