వార్తలు
నేటి నుంచి సీబీఎస్ఈ పరీక్షలు ప్రారంభం
సీబీఎస్ఈ (CBSE) పదో తరగతి బోర్డు పరీక్షలు ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త విధానంలో రెండు విడతలుగా నిర్వహించబడుతున్నాయి. రెండో విడతలో మాత్రమే పరీక్షలు రాయాలని కొంతమంది విద్యార్థులు చేసిన వినతిని ...
నిరుద్యోగ భృతికి మంగళం?
చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఘనంగా ప్రకటించిన నిరుద్యోగ భృతి రెండేళ్లు అవుతున్నా అమలు కాలేదు. తాజాగా ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్ లో అయినా నిధులు కేటాయిస్తారనుకుంటూ అదీ లేదు. ఇక ఈ ...
ఆరోగ్యరంగంపైనా చిన్నచూపేనా!
రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించలేకపోతోంది. ఇటీవల చాలా మంది వైద్యం అందక చనిపోయిన ఘటనలు కూడా చూశాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ...
ఇదేమీ వ్యవసాయ బడ్జెట్? ఆగ్రం వ్యవక్తం చేస్తున్న రైతులు
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్పై రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేటాయింపుల రూపంలో ప్రకటించిన నిధులు ఏం సరిపోతాయని ఆగ్రహం వ్యవక్తం చేస్తున్నారు. ఎన్నో ఆశలు చూపించి, ఎన్నో హామీలు ...








