తెలుగు

11 మంది…1100 మందిలా పోరాటం” వ్యాఖ్యపై జగన్ కౌంటర్

ఆ విష‌యంలో.. మా వాళ్ల‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. “వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు 1100 ...

ఈ-కేవైసీ చేయలేదా?.. గ్యాస్ వినియోగదారులకు కీలక హెచ్చరిక

ఈకేవైసీ చేయ‌లేదా?.. అయితే మీ కోస‌మే!

గ్యాస్ వినియోగదారులకు పెట్రోలియం కంపెనీలు ముఖ్యమైన ప్రకటన చేశాయి. గృహ వినియోగ ఎల్పీజీ కనెక్షన్ కలిగిన ప్రతి వినియోగదారు తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశాయి. నిర్ణీత సమయంలో ఈ ...

ఆలయాల్లో వరుస అపచారాలు.. భీమవరం పంచారామంలో నంది విగ్రహం ధ్వంసం

ఆలయాల్లో వరుస అపచారాలు..!

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పంచారామ క్షేత్రంలో జరిగిన తాజా ఘటన భక్తులను కలవరపరిచింది. క్షేత్ర పుష్కరిణి వద్ద ఉన్న పురాతన నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. నందీశ్వరుడి ...

పెళ్లి సందడి తర్వాత మళ్లీ సెట్స్‌పైకి విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ మళ్లీ బిజీ

పెళ్లి వేడుకల సందడి ముగిసిన వెంటనే హీరో విజయ్ దేవరకొండ మళ్లీ సినిమాల పనుల్లో బిజీ అవుతున్నారు. ఇటీవల హీరోయిన్ రష్మిక మందన్నతో వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విజయ్, కుటుంబ ...

పోలవరం డయాఫ్రం వాల్ వెనుక అసలు నిజం ఏమిటి? కాగ్ నివేదికపై కొత్త సందేహాలు

పోలవరంపై తప్పులు… కాగ్ రిపోర్ట్ వక్రీకరణ?

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత కీలకమైన జాతీయ ప్రాజెక్టుగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు చుట్టూ మరోసారి వివాదం చెలరేగింది. ముఖ్యంగా డయాఫ్రం వాల్ దెబ్బతినడం, ప్రాజెక్టు పనుల ఆలస్యం వంటి అంశాలపై తాజాగా చర్చ జరుగుతోంది. ...

“మీకెంతమంది పిల్లలు?”… జనాభాపై వ్యాఖ్యల తర్వాత చంద్రబాబును వెంటాడుతున్న ప్రశ్న!

మీకెంతమంది పిల్లలు? చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్న ప్రజలు

భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా 2023 నాటికే నిలిచింది. ఇలాంటి సమయంలో దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు జనాభా పెంపు కంటే ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం, నైపుణ్యాల అభివృద్ధి ...

యోగా–నేచరోపతి విభాగానికి మంతెన నియామకం వెనుక లక్ష్యం ఏమిటి?

యోగా,నేచరోపతి విభాగానికి మంతెనసలహాదారు

రాష్ట్రంలో యోగా, నేచరోపతి విభాగ అభివృద్ధికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ నేచరోపతి నిపుణుడు మంతెన సత్యనారాయణ రాజును ఆ విభాగానికి సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ ...

20 నెలల్లోనే ఏపీపై భారీ అప్పుల భారమా? మాజీ మంత్రి శైలజానాథ్ సంచలన ఆరోపణలు

20 నెల‌ల్లోనే అప్పుల ఊబిలోకి రాష్ట్రం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థలు బలహీనపడ్డాయని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ ఆరోపించారు. సంక్షేమం, అభివృద్ధి అనే పేరుతో ఇచ్చిన హామీలు అమలు కాకుండా ప్రజలను మోసం ...

ఓటర్ల జాబితా సవరణలో అసలు యుద్ధం బూత్ స్థాయిలోనేనా? సజ్జల కీలక సూచనలు

ఎన్నికల ప్రక్రియలో బూత్ కమిటీలదే కీల‌క పాత్ర‌

రాష్ట్రంలో జరగబోయే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్‌ఐఆర్) ప్రక్రియపై వైయస్ఆర్‌సీపీ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అధికార ...

భారత్ విజయం తర్వాత పాకిస్తాన్ స్పందనలే చర్చగా మారాయి.. అసలు ఏమన్నారు?

భారత్ టీంపై పాకిస్తాన్ ఏడుపు !

టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై టీం ఇండియా ఉత్కంఠభరితమైన పోరులో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ జాకబ్ ...